Saturday, 25 April 2026 10:53:54 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

2029 లో చూసుకుందాం రండి..! వచ్చే ఎన్నికల్లో నువ్వా, నేనా తేల్చుకుందాం...

2034 ఎన్నికల్లో సైతం విజయం మాదే... సీఎం రేవంత్ రెడ్డి

Date : 20 April 2026 11:46 PM Views : 39

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2029 లో జరిగే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని నేనే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు నేను తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. 2034 ఎన్నికల్లో సైతం మేమే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరి పల్లెలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ భైరవుడి సంకలో చేరి నువ్వు ప్రజాపాలన పోవాలి, కెసిఆర్ పాలన రావాలి మాట్లాడతావా అని జీవన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఒక సంవత్సరం పదవి లేకుండా ఆగలేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదేనన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్తు, సిలిండర్, సన్న బియ్యం తదితర పథకాలను కూడా ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా 20 లక్షల ఇల్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కనీసం నువ్వు డబుల్ బెడ్ రూమ్లు ఎన్ని ఇచ్చావో నాకు తెలవదా అన్నారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నావని అవి నిర్మించిన అనతి కాలంలోనే పిల్లర్లు కృంగిపోయాయని వాటిని ఇప్పుడు మరమ్మత్తు చేసే బాధ్యత నా పైన పడిందని అయినా కూడా మొక్కవోను ధైర్యంతో మళ్లీ వాటిని ధరితగర్జన రిపేరు చేయిస్తానని అందుకోసమే మేడిగడ్డ రావడం జరిగిందన్నారు.

ఎన్డీఏ చైర్మన్ అనిల్l జైన్ తో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించిన అనంతరం ఏడో బ్లాక్ వద్ద వెళ్లి పనులను పరిశీలించారు. చేస్తున్న పరీక్షల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం కేసీఆర్ టిఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. అలాగే రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క వివేక్ పొన్నం ప్రభాకర్ అడ్డూరి లక్ష్మణ్ ఎంపీ గడ్డం వంశి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :