ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల దుకాణదారులకిమరియువ్యాపార స్తులకి సైబర్ క్రైమ్ పై పాంప్లె ట్స్ తో అవగాహన కల్పించిన స్థానిక ఎస్సై శ్రీనివాస్.ఈసంద ర్భంగా ఎస్సై మాట్లాడుతూ సైబ ర్ క్రైమ్ వల్ల ఎంతో మంది మో సాలకుపాల్పడుతున్నారని.నేరాల పట్ల ప్రజలు ఎల్లప్పు డూఅప్ర మత్తం గాఉండాలని ఎవరైనా అపరి చిత వ్యక్తులు ఫోన్ చేసి ఏదైనా సమా చారం అడిగినచో వారికి ఆసమాచారం తెలియ జే య రాదని ఎవరైనా సైబర్ నేరా నికి గురి అయినచో వెంటనే వా రు1930.అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చెయ్యాలని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
Admin
E Nivas News