Thursday, 30 July 2026 02:29:19 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా..

మేయర్ పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జయ కేతనం

Date : 14 February 2026 09:38 AM Views : 140

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మేయర్, మున్సిపల్ శుక్రవారం వెలువడిన ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. దాదాపుగా 70 శాతం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులే గెలిచి మేయర్ స్థానాలతో పాటు పురపాలక స్థానాలను కూడా కైవసం చేసుకున్నారు. బారాస పార్టీ రెండో స్థానంలోనే ఉండగా బిజెపి మూడో స్థానం నిలబెట్టుకుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గిరాకీ పెరిగింది. చాలా వరకు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు సమానంగా స్థానాలురాగా ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు గొడవలు కూడా జరిగాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వాహనాలను తరలిస్తుండగా గొడవ జరుగుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని చదరగొట్టారు. కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బిజెపికైవసంచేసుకుంది. దీంతో కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ వర్గీయులు సంబరాలుచేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోని బిఆర్ఎస్ తమ సత్తా చాటింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :