ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గోదావరిఖని లోని శారదా నగర్ విశ్వహిందూపరిషత్ భవన్ లో పెద్దపల్లి జిల్లా విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యం లో జరిగిన అభ్యాస వర్గ కార్యక్రమం లో మంథని ప్రకండ అధ్యక్షులు, మిగిలిన బాధ్యులను తెలంగాణ ఉపాధ్యక్షులు న్యాలకొండ భాస్కర్ రావ్ కరినగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ లు ప్రకటించడం జరిగింది . విశ్వహిందూ పరిషత్ నూతన మంథని ప్రకండ అధ్యక్షుడిగా రావుల సతీష్, మంథని ప్రకండ ఉపాధ్యక్షులు గా..మదాడి నరేందర్ రెడ్డి..బోట్ల ఆంజనేయులు..దొరగోర్ల రవీందర్.సత్సంగ ప్రముక కొమురవెల్లి హరీష్ గుప్తా.ప్రధానకార్యదర్శి గా వడ్లకొండ శ్రావణ్ .సహా కార్యదర్శి గా గుండా శ్రీనివాస్ .కజ్జం శ్యామ్.. సత్సంగ్ సేవా ప్రముఖ్ సాయ షణ్ముఖ..ప్రచార ప్రముఖ్ తూర్పాటి రాము.గోరక్ష ప్రముఖ్ నూక శ్రీనివాస్.మందిర్మట్ ప్రముఖ్ మెడగొని రాజమౌళి గౌడ్.ఈ కార్యక్రమం లో విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా మరియు జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం జిల్లా సహా కార్యదర్శి అడిగొప్పుల రాజు బజరంగదల్ జిల్లా సంయోజక్.సంపత్ పాల్గొన్నారు ఈ బాధ్యతలకు సహకరించిన పెద్దపల్లి జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం జి కి మరియు ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలిపారు.
Admin
E Nivas News