Saturday, 25 April 2026 10:53:55 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

ప్రజలు విసిగి వేసారి పోతున్నారు..! రాబోయేది మా ప్రభుత్వమే..

మాట ఇచ్చి తప్పే వ్యక్తిని నేను కాదు..! గులాబీ అధినేత కేసీఆర్

Date : 20 April 2026 11:21 PM Views : 37

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయేది మా ప్రభుత్వమేనని రెండున్నర సంవత్సరాల కాలంలోనే ప్రజలు విసిగి వేసారి పోయారని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మళ్ళీ బి.ఆర్.ఎస్ ను గెలిపిద్దామని ఎదురు చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసిఆర్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలో ప్రజా ఆశీర్వాద యాత్ర లో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టాక ఎవరికైనా న్యాయం జరిగిందా ఏమైనా ఇచ్చిన హామీలు నిలబెట్టారా అని మాట్లాడుతుండగానే సభలో జనమంతా ఏం చేయలేదంటూ నినాదాలు చేశారు. మన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మన ప్రభుత్వమే రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగున్నర దశాబ్దాలు పనిచేసిన జీవన్ రెడ్డి ఈరోజు టిఆర్ఎస్ లో చేరతానంటే నేను వద్దంటానా అని నా మనిషి కాబట్టి ప్రభుత్వం వచ్చాక కీలక బాధ్యతలు అప్పజెప్పతానన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని గెలిపించండి. జీవన్ రెడ్డి తక్కువ మనిషి కాదని ఒక శక్తి అన్నారు. అన్ని డూప్లికేట్ సర్వేలు చేశారని అందులో నిజం లేదన్నారు. తెలంగాణలో యుద్ధం నేన్ చేస్తాం అన్నారు. రైతులను అరగోస పెడుతున్నారని కనీసం యూరియా ఇవ్వాలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఎరువుల కోసం యాప్ పెడితే రైతులు తిరిగి తిరిగి వాళ్ల కాళ్లకు వాపులు వచ్చాయి అన్నారు. జీవన్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు ఇప్పుడే అప్పజెబుతున్నానని తెలిపారు. జీవన్ అన్న సేవలు పార్టీకి అవసరమన్నారు. మన హైడ్రా అడ్రస్ లేకుండా చేస్తా అన్నారు. హైదరా పేరుతో భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. నిరుపేదల ఇండ్లు పూల కొట్టిన వాళ్లకు పేదవాళ్లు ఉసురు కొట్టగా తప్పదన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పాలనపై నిప్పులు జరిగారు.

ముందుగా జీవన్ రెడ్డికి టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను పార్టీలో చేర్చుకున్నందుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతేకాదు ప్రజాపాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి అన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :