Friday, 31 July 2026 06:21:08 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి

Date : 05 April 2026 12:29 AM Views : 132

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మం డల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయ లక్ష్మి. అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆరోగ్యం గురించి రోగులను అ డిగితెలుసుకున్నారు.అదేవిధం గా చిదినేపల్లి గ్రామపంచాయతీ లో హెల్త్ సబ్ సెంటర్ కూడా ఆక స్మికంగా సందర్శించి ఎం.సి.డి. స్క్రీ నింగ్,హెచ్. పి.వి.వ్యాక్సి నేషన్ గురించి అడిగి తెలుసు కున్నారు,మరియు కుట్టు మిషన్ ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళ లను వారు నేర్చుకుంటున్న ట్రై నింగ్ వారికి ఎంతవరకు అర్థం అ య్యిందోవారిని ప్రాక్టికల్ గాచే పిం చిపరిశీలించారు,ఈకార్యక్రమంలోయం.పీ.వో.పి.వీరస్వామి.ప్రా థమిక ఆరోగ్య అధికారి.స్థానిక సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. కాటారం పంచాయతీ సెక్రెటరీ, శగిర్ ఖాన్.జి.పి.సిబ్బంది పాల్గొ న్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :