Friday, 31 July 2026 02:34:38 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆదివాసీ సంఘాలు పోరాటాల పలితం ద్వారానే హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగింది..

Date : 13 November 2025 08:33 PM Views : 271

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమురం భీం జిల్లా దహేగం మండల కేంద్రంలోని గెర్రే గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి శ్రావణి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆదివాసీ సంఘాల అధ్వర్యంలో కొమురం భీం జిల్లాలో నీ అన్నిమండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టి తాసిల్దార్ ఎస్సై లకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం కొమురం భీం జిల్లా కలెక్టర్ ని కలిసి హత్యకు గురైన శ్రావణి గురించి వివరిస్తూ ప్రభుత్వం నుండి హర్థిక సహాయం మరియు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరారు. గురువారం కలెక్టరేట్ భవనంలో *కలెక్టర్ వెంకటేష్ దోత్రే మరియు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్* కలిసి బాధిత కుటుంబాలకు *రూ. 4,12,500 అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, పొదుపు మహిళ సంఘాల ద్వారా రూ. 1,00,000 చెక్కు* రూపంలో అందజేశారు. మృతురాలి చిన్న తమ్ముడు తాలండి ప్రసిక్ ను Freshers రెసిడెన్షియల్ పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :