ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లాన్యాయ వాదుల ఆధ్వర్యంలో గౌరవ సీనియ ర్ సివిల్ కోర్టు న్యాయమూ ర్తి.ఏ.నాగరాజు బది లీపై భూపాలపల్లి నుండి గద్వాల వెళుతున్న సందర్భంగా ప లువురు న్యాయవాదులు వీడ్కోలు కార్యక్రమం ఏర్పా టుచేశారు.ఈసందర్భంగా బార్ అసో సియేషన్.అధ్య క్షులు కూనూరు సురేష్ కు మార్,ప్రధాన కార్యదర్శి ఆకు ల రాములు,ట్రెజరర్ ఇందా రపు శివకు మార్.మరియు న్యాయవాదులు రవికు మా ర్,రాజేం దర్,నీలం ప్రశాం త్,చీర్ల అశోక్,సతీష్,సురేం దర్,MD రఫీ,రాయం రమే ష్,శ్రీని వాస్ చారి,వసంత, ప్రియాంక,సంధ్య తదితరు లు సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి.ఏ.నాగరాజు. కు వీరు సన్మానించారు.
Admin
E Nivas News