ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ / భూపాలపల్లి ప్రతినిధి : మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠ శాల సమీపంలో శుక్రవారం గ్రామ సర్పంచి ఎల్పుల సరి త చలివేంద్రాన్ని ప్రారం భిం చారు.ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులకు,ప్రయాణికులకు నీటినిఅందజేశారు.వేసవి కాలంలోప్రయాణికుల దాహా ర్తిని తీర్చేందుకు ఈ చలివేం ద్రాన్ని ఏర్పాటు చేయడంతో వివిధ గ్రామాలకు వెళ్లే వారి కి నీటి ఎద్దడి సమస్యను త గ్గించడంలోసహాయపడతుందనిఆమెఅన్నారు.ఈకార్యక్రమంలోగ్రామకార్యదర్శిస్వాతి,ఉపాధ్యాయులుసదయ్య,గ్రామస్తులు తదితరులు పా ల్గొన్నారు.
Admin
E Nivas News