Friday, 31 July 2026 10:07:25 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమే...

డిప్యూటీ డిఇఓ చందన్

Date : 29 March 2026 09:37 PM Views : 430

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందడం సహజమేనని ఉట్నూర్ డిప్యూటీ డిఈఓ చందన్ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగు సత్యనారాయణ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పదవి విరమణ పొందిన రంగు సత్యనారాయణ దంపతులను శాలువా పూలమాలలతో సన్మానం చేశారు. అనంతరం డిప్యూటీవో మాట్లాడుతూ రంగు సత్యనారాయణ తన విధులను ఎంతో న్యాయబద్ధంగా నిర్వహించారని, ఆయన ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ప్రతిచోట మంచి పేరు సంపాదించారని, ఇలాంటి వ్యక్తులు సమాజంలో కొందరే ఉంటారని పని చేసిన చోట మంచి పేరు వచ్చినట్లయితే జీవితాంతం విద్యార్థులకు గుర్తుండిపోతారన్నారు. అలాగే పదవీ విరమణ పొందిన అనంతరం శేష జీవితాన్ని ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలన్నారు. కేవలం గురువులకు మాత్రమే సమాజంలో మరచిపోని గుర్తింపు ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. అనంతరం పలువురు అధికారులు సత్యనారాయణ సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను పలు షాట్ పలు పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు స్థానిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏపీవో ఏ భాస్కర్ ఏసీ ఎన్నో సిహెచ్ లక్ష్మయ్య మంచిర్యాల జిల్లా క్రీడల అధికారి బండ జీవరత్నం ఎస్ ఈ ఆర్ పి లు పి.చందు, రఘునాథం, ఎం శంకర్, వసతి గృహ సంక్షేమ అధికారి పి. రేవతి, జి సి డి ఓ పీ శకుంతల, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఎంఏ గఫర్, పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :