Thursday, 30 July 2026 06:08:49 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అంగన్వాడి కేంద్రానికి ఫ్యా న్ అందజేసిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి

Date : 11 March 2026 09:57 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండ లంలోని చిదినేపల్లి లో అం గన్వాడి కేంద్రంలో ఫ్యాన్ లే కపోవడంతో స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి. బుధవారం ఫ్యాన్ అందజే శారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి విద్యా ర్థిని విద్యార్థులకు ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు గురవు తుంటే తమ దృష్టికి రాగానే పిల్లల కోసం ఫ్యాన్ అందజే యడం జరిగింద ని అన్నారు.గ్రామ పంచాయతీ లో ఏ సమస్య ఉన్న తమదృష్టికి తీసుకురావాలని. ప్రజాపాల న ప్రగతి ప్రణాళిక కార్యక్ర మాలు ప్రతి గ్రామ గ్రామాన చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామమంతా మెరుపులు మెరిసేలా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామాలన్నీ పారిశు ద్ధంతో నిండి ఉన్న రోడ్లు మురికి కాలువలు శుభ్రం చేసి.బ్లీచింగ్ చేపిస్తున్నామన్నారు. కార్య క్రమంలో ఉప సర్పంచ్ కోర్రాళ్ళ రాజయ్య.అంగన్వాడీ ఆయమ్మ పొట్ట రాజేశ్వరి.గ్రామస్తులు అక్క పాక వెంకటేష్.నీలల రవి.తోపా టు గ్రామస్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :