ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రం ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు. మాజీ జె డ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్. మండల శాఖ అధ్యక్షులు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వ శిఖరం స్వరాష్ట్ర సాధకుడు ఉద్యమ కెరటమై ఎగసి, పరిపాలనలో మేటిగా నిలిచి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి ఈ రోజు తెలంగాణ జాతిపిత రైతు బాంధవుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామిళ్ళ కిరణ్, రత్న సౌజన్య, తోట జనార్షన్, సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు, బాసాని రవి, బండం రాజమణి, మానేం రాజబాపు, ఉప్పు సంతోష్, sk మున్వార్, అయిలి రాజబాబు, చీర్ల తిరుపతి రెడ్డి, వంగ రాజేంద్రచారి, తైనేని సతీష్, ఊరగొండ లింగయ్య, మెడిగడ్డ దుర్గారావు, రత్న రమేష్ రెడ్డి మంథని చిరంజీవి, కాటారపు రాజమౌళి, తొంబర్ల రమణ, అజిమిరా దేవనా యక్, తుటి మనోహర్, చాకినాల ప్రశాంత్ కొండపర్తి రవి, గాజుల విక్రమ్ కుమార్, చీమల వంశీ, బోడ తిరుపతి, జిమ్మిడా వంశీ, బొడ్డు రాజబాపు, జాగిరి మహేష్ జాడి శ్రీశైలం, దుర్గం దుర్గయ్య, కొండా తిరుపతి, ముసపురి ఐలయ్య, సంగటి రమణారెడ్డి, అంబటి సాగర్, శ్రీరాముల రజినీకాంత్, పోత సంతోష్, జమీర్, ఓలపు శ్రీనివాస్, దుర్గం రమేష్, పాగే రజాకర్, రామిల్ల అంజి, జాడిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News